RBI: బ్యాంకుల వద్దకు చేరిన 76 శాతం ₹2 వేల నోట్లు
చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం తిరిగి బ్యాంక్ల వద్దకు చేరినట్లు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. వీటి విలువ రూ.2.72 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే వీటిని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Published : 03 Jul 2023 17:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM