RBI: బ్యాంకుల వద్దకు చేరిన 76 శాతం ₹2 వేల నోట్లు

చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం తిరిగి బ్యాంక్‌ల వద్దకు చేరినట్లు ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది. వీటి విలువ రూ.2.72 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్‌బీఐ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే వీటిని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.

Published : 03 Jul 2023 17:30 IST

చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం తిరిగి బ్యాంక్‌ల వద్దకు చేరినట్లు ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది. వీటి విలువ రూ.2.72 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్‌బీఐ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే వీటిని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.

Tags :

మరిన్ని