RBI: బ్యాంకుల వద్దకు చేరిన 76 శాతం ₹2 వేల నోట్లు
చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం తిరిగి బ్యాంక్ల వద్దకు చేరినట్లు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. వీటి విలువ రూ.2.72 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే వీటిని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Published : 03 Jul 2023 17:30 IST
చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 76 శాతం తిరిగి బ్యాంక్ల వద్దకు చేరినట్లు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. వీటి విలువ రూ.2.72 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే వీటిని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Tags :
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల