Srikakulam: ఫ్లైఓవర్‌ కింద ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు..!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ కింద ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. విశాఖ నుంచి గుణుపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. గొట్టిపల్లి పైవంతెన వద్ద మలుపు తిప్పే క్రమంలో బస్సు పైభాగం.. ఫ్లైఓవర్‌కు తాకి నిలిచిపోయింది. దీంతో సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లైఓవర్‌ ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు, స్థానికులు టైర్లలోని గాలిని తీసి.. ఇరుక్కుపోయిన బస్సును వెనక్కి తీశారు.

Published : 26 Feb 2024 14:08 IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్‌ కింద ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. విశాఖ నుంచి గుణుపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. గొట్టిపల్లి పైవంతెన వద్ద మలుపు తిప్పే క్రమంలో బస్సు పైభాగం.. ఫ్లైఓవర్‌కు తాకి నిలిచిపోయింది. దీంతో సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లైఓవర్‌ ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు, స్థానికులు టైర్లలోని గాలిని తీసి.. ఇరుక్కుపోయిన బస్సును వెనక్కి తీశారు.

Tags :

మరిన్ని