Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 8 మంది పౌరులు మృతి

  ఉక్రెయిన్‌పై గతేడాది నుంచి సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా గతరాత్రి పదకొండు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. మాస్కో ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో భీకర పోరాటం జరుగుతోంది. సుమారు 20 ప్రైవేటు భవనాలు, కార్లు, గ్యాస్ పైప్ లైన్ కూడా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. రష్యా సరిహద్దుకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న "చెర్నిహివ్" నగరంపై జరిపిన క్షిపణిదాడిలో ఇద్దరు చనిపోవటం సహా ఓ సాంస్కృతిక కేంద్రం, పలు అపార్ట్ మెంట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.

Updated : 22 Jul 2023 23:20 IST

  ఉక్రెయిన్‌పై గతేడాది నుంచి సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా గతరాత్రి పదకొండు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. మాస్కో ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో భీకర పోరాటం జరుగుతోంది. సుమారు 20 ప్రైవేటు భవనాలు, కార్లు, గ్యాస్ పైప్ లైన్ కూడా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. రష్యా సరిహద్దుకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న "చెర్నిహివ్" నగరంపై జరిపిన క్షిపణిదాడిలో ఇద్దరు చనిపోవటం సహా ఓ సాంస్కృతిక కేంద్రం, పలు అపార్ట్ మెంట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.

Tags :

మరిన్ని