UPSC Results: బీడీ కార్మికురాలు కొడుకు సివిల్స్ 27వ ర్యాంకర్
తల్లి బీడి కార్మికురాలు తండ్రి మరణించడంతో పోషణ భారమంతా ఆమె పైనే పడింది. దాంతో బీడీలు చూడుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తోంది. ఆ తల్లి కష్టాలను కళ్లారా చూశాడీ యువకుడు. కష్టపడి చదివి ఓ కంపెనీలో ఇంజినీర్ ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఇంకెదో సాధించాలనే తపన ఆ యువకుడిలో మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వారాంతపు సెలవుల్లో సివిల్స్కి సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 27 సాధించి శభాష్ అనిపించాడు. మరి, ఉద్యోగం చేస్తూనే సివిల్స్కి ఎలా సన్నద్ధమయ్యాడో కరీంనగర్కు చెందిన సాయి కిరణ్ ఈటీవీ న్యూస్ ఛానల్స్తో పంచుకున్నాడు.
Published : 17 Apr 2024 23:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై