Sajjala: ఫోన్ ట్యాపింగే జరగనప్పుడు విచారణ అవసరమేంటి?: సజ్జల
ఫోన్ ట్యాపింగ్ అనేదే జరగనప్పుడు విచారణ చేయాల్సినప్పుడు విచారణ చేయాల్సిన అవసరమేంటని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala) ప్రశ్నించారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ మాత్రమే చేసి ఉంటారన్నారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో కొందరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Published : 02 Feb 2023 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?