Sand Mafia: ఆగని ఇసుకాసురుల ఆగడాలు..పెన్నా నదిలో భారీగా అక్రమ తవ్వకాలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నా నదికి వెళ్లే మార్గంలో టోల్ గేట్లు ఏర్పాటుచేసి, వాటికి తాళాలు వేసి మరీ దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక రీచ్ గా ప్రకటించకపోయినా.. నదిలో 20 అడుగుల మేర తవ్వేసి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఇసుక తరలించేస్తున్నారు. దీనివెనుక స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి అనుచరులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Published : 24 Nov 2022 09:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ