Vizag: సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్సు పరిశ్రమ బస్సు కలకలం
కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్ కాలనీలో 3 రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్సు పరిశ్రమ బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. అందులో అట్టపెట్టెలను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో తనిఖీ చేసిన అధికారులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్బుక్కులు గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్బుక్కులు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 25 Mar 2024 09:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి