Sasikala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ

తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ (Sasikala) దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం తితిదే అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Published : 27 Feb 2024 12:45 IST

తిరుమల శ్రీవారిని తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ (Sasikala) దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం తితిదే అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని