Electoral Bonds: మార్చి 21లోగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిందే!: ఎస్బీఐకి సుప్రీంకోర్టు డెడ్లైన్
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 21లోపు ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఎంపిక చేసిన సంస్థల వివరాలు సహా.. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన అందరి వివరాలనూ ఇవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Published : 18 Mar 2024 18:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్