Rangareddy: రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో వైజ్ఞానిక ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో.. ‘సైన్స్ ఎక్స్ ప్లోరా’ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల పూర్వ విద్యార్థి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ప్రారంభించారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారు. 

Published : 07 Nov 2022 19:53 IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో.. ‘సైన్స్ ఎక్స్ ప్లోరా’ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల పూర్వ విద్యార్థి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ప్రారంభించారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని