Kishan Reddy: కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోటీ: కిషన్‌రెడ్డి

ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎన్నికల ముందు ప్రజలకు నివేదిక ఇచ్చి.. ఓట్లు అడుగుతున్నాని సికింద్రాబాద్ భాజపా లోక్‌సభ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు.

Published : 19 Apr 2024 16:12 IST

ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎన్నికల ముందు ప్రజలకు నివేదిక ఇచ్చి.. ఓట్లు అడుగుతున్నాని సికింద్రాబాద్ భాజపా లోక్‌సభ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఏర్పాటు చేసిన భాజపా సభకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో హాజరయ్యారు. ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదన్న  కిషన్‌రెడ్డి నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పని చేశానని అన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు