POK: శారదా శక్తి పీఠాన్ని పాక్‌ ధ్వంసం చేస్తోందా?

హిందూ పురాణాల ప్రకారం ప్రధానమైన శక్తి పీఠాలు 18 ఉన్నాయి. ఇందులో 16 మనదేశంలో ఉండగా ఒకటి శ్రీలంకలో, మరో శక్తి పీఠం పీఓకేలో ఉంది. అదే శారదా శక్తి పీఠం. ప్రకృతి వైపరీత్యాలు, మతపరమైన దాడులు, విదేశీ దండయాత్రల ఫలితంగా శారదా శక్తి పీఠం క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. పాక్‌ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలంటూ దారా షికో ఫౌండేషన్.. యునెస్కోకు లేఖ రాసింది.

Updated : 28 Nov 2023 18:37 IST

హిందూ పురాణాల ప్రకారం ప్రధానమైన శక్తి పీఠాలు 18 ఉన్నాయి. ఇందులో 16 మనదేశంలో ఉండగా ఒకటి శ్రీలంకలో, మరో శక్తి పీఠం పీఓకేలో ఉంది. అదే శారదా శక్తి పీఠం. ప్రకృతి వైపరీత్యాలు, మతపరమైన దాడులు, విదేశీ దండయాత్రల ఫలితంగా శారదా శక్తి పీఠం క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. పాక్‌ దుందుడుకు చర్యలను అడ్డుకోవాలంటూ దారా షికో ఫౌండేషన్.. యునెస్కోకు లేఖ రాసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు