YS Sharmila: వివేకా హంతకులను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

వివేకా హంతకులకు జగన్ అండగా నిలబడ్డారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. న్యాయం చేయాలని సునీత ఇప్పటికీ కోరుతోందని ఆవేదన చెందారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌ను నిలబెట్టినందుకే తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. హంతకుడు మళ్లీ ఎన్నికలకు రావొద్దనే తాను ఎన్నికల్లో నిలబడ్డానన్నారు.

Updated : 02 Apr 2024 21:10 IST

వివేకా హంతకులకు జగన్ అండగా నిలబడ్డారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. న్యాయం చేయాలని సునీత ఇప్పటికీ కోరుతోందని ఆవేదన చెందారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌ను నిలబెట్టినందుకే తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. హంతకుడు మళ్లీ ఎన్నికలకు రావొద్దనే తాను ఎన్నికల్లో నిలబడ్డానన్నారు.

Tags :

మరిన్ని