AP News: అల్లర్లు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?: ఏపీలో సిట్‌ బృందాల విచారణ

అనంతపురం జిల్లా తాడిపత్రిలలో పోలింగ్‌నాడు, ఆ తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్‌ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి.

Published : 19 May 2024 09:57 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి. అల్లర్లను ఎందుకు నిలువరించలేకపోయారని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేడూ సిట్ బృందాల విచారణ కొనసాగనుంది.

Tags :

మరిన్ని