AP News: ఏపీలో ఎన్నికల హింస ఘటనలపై ‘సిట్‌’ దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ హింసాకాండను నిగ్గు తేల్చే పని మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.

Published : 18 May 2024 09:24 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ హింసాకాండను నిగ్గు తేల్చే పని మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని, అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లనూ జోడించాలని సిట్‌ను డీజీపీ ఆదేశించారు.  

Tags :

మరిన్ని