Suryapet: ఆస్తి పంచాయితీతో ఆగిన తల్లి అంత్యక్రియలు.. రెండ్రోజులుగా ఇంట్లోనే మృతదేహం

ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో కన్నతల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె బిడ్డలు మొండికేశారు. రెండు రోజులుగా ఆమె భౌతికాయాన్ని ఇంట్లోనే ఉంచేశారు. 

Published : 17 May 2024 15:24 IST

సూర్యాపేట జిల్లాలో అమాయవీయ ఘటన చోటు చేసుకుంది. తల్లి అనంతలోకాలకు చేరినా కుమారుడు, కూతుళ్ల మధ్య తెగని ఆస్తి పంచాయితీలతో అంత్యక్రియలే ఆగాయి. అంతిమ సంస్కారాలకు డబ్బులివ్వాలని కుమారుడు పట్టుబట్టడంతో ఇంట్లోనే తల్లి శవాన్ని ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని