Congress: తాజ్‌కృష్ణా హోటల్‌కు కాంగ్రెస్‌ అగ్రనేతలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (congress) అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ.. తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. 

Updated : 07 Dec 2023 11:16 IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (congress) అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ.. తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. 

Tags :

మరిన్ని