Nizamabad: గుత్పలో అర్ధాంతరంగా నిలిచిన పైప్‌లైన్‌ పనులు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప (Gutpa)లో నిర్మిస్తున్న ప్రత్యేక పైపులైన్‌తో.. నీటిని ఎత్తి పోస్తే రెండు నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగుకు యోగ్యంగా మారుతాయని అక్కడి రైతులు కలలుగన్నారు.

Published : 06 Jun 2024 13:50 IST

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప (Gutpa)లో నిర్మిస్తున్న ప్రత్యేక పైపులైన్‌తో.. నీటిని ఎత్తి పోస్తే రెండు నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగుకు యోగ్యంగా మారుతాయని అక్కడి రైతులు కలలుగన్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. హడావుడిగా ప్రారంభించిన ప్రత్యేక పైపులైన్ పనులు.. అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

Tags :

మరిన్ని