Sugar Factory: ఏడాదిగా జీతాలు లేక.. దయనీయ స్థితిలో చక్కెర పరిశ్రమ కార్మికులు!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ట్రైడెండ్ చక్కెర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

Published : 26 May 2024 12:55 IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ట్రైడెండ్ చక్కెర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రెండేళ్లుగా పరిశ్రమ నడవకపోవడంతో వారికి పూర్తిగా పనిలేకుండా పోతోంది. పిల్లల్ని చదివించాలన్నా, పెళ్లిళ్లు చేయాలన్నా.. భారంగా మారుతోంది. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు సైతం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇటీవల రమేష్ బాబు అనే కార్మికుడు పరిశ్రమలోని చిమ్నీ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు