Nadendla: స్పష్టమైన ప్రణాళికతో తెనాలిని అభివృద్ధి చేస్తాం: నాదెండ్ల మనోహర్

స్పష్టమైన ప్రణాళికతో తెనాలిని అభివృద్ధి చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలో తెలుగుదేశం ఎన్నికల కార్యాలయాన్ని నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 

Published : 28 Mar 2024 15:40 IST

స్పష్టమైన ప్రణాళికతో తెనాలిని అభివృద్ధి చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలో తెలుగుదేశం ఎన్నికల కార్యాలయాన్ని నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 

Tags :

మరిన్ని