జగన్పై రాయిదాడి కేసు.. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీవాసుల ఆందోళన
ముఖ్యమంత్రి జగన్పై రాయిదాడి కేసులో విజయవాడ అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు.
Published : 17 Apr 2024 22:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!