Adilabad: వాట్సాప్లో డిగ్రీ ‘ఇంటర్నల్ ’ప్రశ్నాపత్రం..
సెల్ ఫోన్లలో ప్రశ్నాపత్రాలను చూస్తూ పరీక్ష రాసిన ఘటన ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. కళాశాల యాజమాన్యం ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులందరికీ పరీక్ష పత్రాలను వాట్సాప్ గ్రూప్లలో పంపింది. దీంతో ఇదే అదనుగా భావించిన విద్యార్థులు సమాధానాలను అంతర్జాలంలో వెతికి పరీక్షలు రాశారు. పరీక్షలకు ప్రశ్నాపత్రాలు ఇవ్వాల్సింది పోయి ఇలా సెల్ ఫోన్లలో పంపటమేంటని నిలదీయగా, అధ్యాపకులు ఈటీవీ ప్రతినిధి సెల్ ఫోన్ లాక్కునే యత్నం చేశారు..
Updated : 05 Feb 2023 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)