Sunita Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్‌ ప్రకటించిన ఆరు హామీలివే: సునీత కేజ్రీవాల్‌

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అక్కడి నుంచే ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో చేపట్టబోయే పనులను కేజ్రీవాల్ వివరించారు. దిల్లీలో అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను యావత్ దేశానికి విస్తరిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ ఇండియా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చదవి వినిపించారు.

Updated : 01 Apr 2024 09:35 IST

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అక్కడి నుంచే ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో చేపట్టబోయే పనులను కేజ్రీవాల్ వివరించారు. దిల్లీలో అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను యావత్ దేశానికి విస్తరిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ ఇండియా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చదవి వినిపించారు.

Tags :

మరిన్ని