Avinash Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసు.. సునీత ఆరోపణల్లో ఆధారాల్లేవు: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత.. తనపై ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలతో నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు.

Published : 16 Apr 2024 19:29 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత.. తనపై ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలతో నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు.

Tags :

మరిన్ని