లంచం కేసుల్లో సుప్రీం తీర్పు.. చట్టసభ సభ్యులకు రక్షణపై రాజ్యాంగం ఏం చెబుతోంది?
లంచం తీసుకుని సభలో ఓటు వేయడం నేరమే అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లంచాలు, అవినీతి కేసుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి రక్షణ లేదని, వారూ విచారణను ఎదుర్కోవలసిందే అని స్పష్టం చేసింది. మరి ఏమిటి ఈ కేసు నేపథ్యం. చట్టసభ సభ్యులకు ఉన్న రక్షణ విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోంది.
Published : 06 Mar 2024 13:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్