Jagan: జగన్‌ కేసుల విచారణలో జాప్యం ఎందుకు?: సుప్రీంకోర్టు

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్‌ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సీబీఐ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నాలుగు వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. 

Published : 02 Apr 2024 10:07 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్‌ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సీబీఐ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నాలుగు వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. 

Tags :

మరిన్ని