Santhanam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు సంతానం

తిరుమల శ్రీవారిని ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం (Santhanam) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 09 Apr 2024 14:07 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ తమిళ హాస్య నటుడు సంతానం (Santhanam) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని