Tirumala: విజయసాయి రెడ్డి ఫోన్‌.. త్వరగా దొరకాలని ప్రార్థించా: అయ్యన్న

తిరుమల శ్రీవారిని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్‌ త్వరగా దొరకాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. విజయసాయి ఫోన్ దొరికితే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అవుతాయన్నారు.

Published : 25 Nov 2022 13:30 IST

తిరుమల శ్రీవారిని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్‌ త్వరగా దొరకాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. విజయసాయి ఫోన్ దొరికితే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అవుతాయన్నారు.

Tags :

మరిన్ని