Tirumala: విజయసాయి రెడ్డి ఫోన్.. త్వరగా దొరకాలని ప్రార్థించా: అయ్యన్న
తిరుమల శ్రీవారిని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. విజయసాయి ఫోన్ దొరికితే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అవుతాయన్నారు.
Published : 25 Nov 2022 13:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్