TS News: ధరణి స్థానంలో భూమాత.. సర్కారు కసరత్తులివే..!
తెలంగాణలో దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. లోపభూయిష్టంగా ఉన్న ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తులు చేస్తోంది. భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం.. ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
Published : 27 Feb 2024 12:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)