TS News: ధరణి స్థానంలో భూమాత.. సర్కారు కసరత్తులివే..!

తెలంగాణలో దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. లోపభూయిష్టంగా ఉన్న ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తులు చేస్తోంది. భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం.. ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

Published : 27 Feb 2024 12:03 IST

తెలంగాణలో దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. లోపభూయిష్టంగా ఉన్న ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తులు చేస్తోంది. భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం.. ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 

Tags :

మరిన్ని