TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18న సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం.. స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.
Published : 13 Jan 2024 11:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత