Gaza: ఘోరం.. గాజాలో ఆహారం కోసం వెళ్లి 100కు పైగా మృతి!
ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం దొరక్క ప్రజలు కలుపు మొక్కలు తిని కాలం వెళ్లదీస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దాదాపు నెల తర్వాత ఉత్తర గాజాలోకి వచ్చిన ఒక మానవతా సాయం ట్రక్కుల వెంట వేలాది మంది పరుగెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది.
Published : 01 Mar 2024 14:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!