Guntur: కిసాన్‌ మోర్చా నిరసనలో ఉద్రిక్తత

రైతుల సమస్యలు పరిష్కరించాలని భాజపా కిసాన్‌ మోర్చా గుంటూరులో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కరవు మండలాల సంఖ్య పెంచాలంటూ భాజపా కిసాన్‌ మోర్చా నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి.

Published : 28 Nov 2023 20:17 IST

రైతుల సమస్యలు పరిష్కరించాలని భాజపా కిసాన్‌ మోర్చా గుంటూరులో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కరవు మండలాల సంఖ్య పెంచాలంటూ భాజపా కిసాన్‌ మోర్చా నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి.

Tags :

మరిన్ని