LIVE: ఏపీలో రైతుల సమస్యలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆందోళన

ఏపీలో రైతుల సమస్యలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆందోళన చేపట్టింది. గుంటూరులో వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి భాజపా కిసాన్‌ మోర్చా నేతలు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది.

Published : 28 Nov 2023 12:27 IST

ఏపీలో రైతుల సమస్యలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆందోళన చేపట్టింది. గుంటూరులో వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి భాజపా కిసాన్‌ మోర్చా నేతలు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు