Puttaparthi: పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు.. పుట్టపర్తిలో ఉద్రిక్తత!

వైకాపా(YSRCP), తెలుగుదేశం(TDP) నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పుట్టపర్తి(Puttaparthi)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు.. ఘర్షణకు దిగారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Published : 01 Apr 2023 13:58 IST

వైకాపా(YSRCP), తెలుగుదేశం(TDP) నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పుట్టపర్తి(Puttaparthi)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు.. ఘర్షణకు దిగారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Tags :

మరిన్ని