Puttaparthi: పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు.. పుట్టపర్తిలో ఉద్రిక్తత!
వైకాపా(YSRCP), తెలుగుదేశం(TDP) నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పుట్టపర్తి(Puttaparthi)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు.. ఘర్షణకు దిగారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
Published : 01 Apr 2023 13:58 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్