Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటనలో నిజామాబాద్ పేరే లేదు: సీఎం రేవంత్రెడ్డి
సెప్టెంబర్ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.