Hyderabad: హైదరాబాద్‌లో తాగునీటికి ఢోకా లేదు: వెల్లడించిన ప్రభుత్వం

హైదరాబాద్‌లో వేసవిలో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో తగినంత నీటి నిల్వలున్నట్లు వెల్లడించింది. గత వేసవి కంటే ఈసారి 139 ఎమ్‌ఎల్‌డీలను అదనంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15 నుంచి నాగార్జునసాగర్, మే 1న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్ చేసి తాగునీటిని సరఫరా చేయనున్నట్లు సర్కార్ తెలిపింది.

Published : 04 Apr 2024 14:36 IST

హైదరాబాద్‌లో వేసవిలో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో తగినంత నీటి నిల్వలున్నట్లు వెల్లడించింది. గత వేసవి కంటే ఈసారి 139 ఎమ్‌ఎల్‌డీలను అదనంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15 నుంచి నాగార్జునసాగర్, మే 1న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్ చేసి తాగునీటిని సరఫరా చేయనున్నట్లు సర్కార్ తెలిపింది.

Tags :

మరిన్ని