Alluri Dist: అనంతగిరిలో వాగుదాటుతూ ముగ్గురు గల్లంతు

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో వాగు దాటుతూ ముగ్గురు గల్లంతయ్యారు. బాధితులు భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన కమల, లక్ష్మీ, కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో కుమార్ మృతదేహం కాశీ పట్టణంలో లభ్యమైంది. మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.    

Published : 07 Dec 2023 13:35 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో వాగు దాటుతూ ముగ్గురు గల్లంతయ్యారు. బాధితులు భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన కమల, లక్ష్మీ, కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో కుమార్ మృతదేహం కాశీ పట్టణంలో లభ్యమైంది. మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.    

Tags :

మరిన్ని