Botsa: పీఆర్సీనే ప్రకటిస్తాం.. ఇక ఐఆర్ ఎందుకు?: మంత్రి బొత్స సత్యనారాయణ

మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామంటుంటే ఇక ఐఆర్ గురించి ఉద్యోగులు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

Published : 23 Feb 2024 17:51 IST

మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామంటుంటే ఇక ఐఆర్ గురించి ఉద్యోగులు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

Tags :

మరిన్ని