Kodangal: నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఇప్పుడు పోల్చి చూసుకోండి: రేవంత్
కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి... ప్రస్తుత భారాస ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో దౌల్తాబాద్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొడంగల్కు కృష్ణా జలాలు తీసుకువస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్.. కనీసం దౌల్తాబాద్ చెరువు మూతపడితే తట్టెడు మట్టి తీయించలేదని విమర్శించారు.
Published : 27 Jan 2023 19:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్