Kodangal: నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఇప్పుడు పోల్చి చూసుకోండి: రేవంత్
కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి... ప్రస్తుత భారాస ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో దౌల్తాబాద్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొడంగల్కు కృష్ణా జలాలు తీసుకువస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్.. కనీసం దౌల్తాబాద్ చెరువు మూతపడితే తట్టెడు మట్టి తీయించలేదని విమర్శించారు.
Published : 27 Jan 2023 19:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్