Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై

రాజ్‌భవన్ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సంక్రాంతి వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుండటం అందరికీ ప్రత్యేకమేనని చెప్పారు.

Published : 13 Jan 2024 16:21 IST

రాజ్‌భవన్ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సంక్రాంతి వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుండటం అందరికీ ప్రత్యేకమేనని చెప్పారు.

Tags :

మరిన్ని