TSPSC: ఎన్నికల కోడ్‌ ముగియగానే కొలువుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటివరకు రాతపరీక్షల తుది కీల వెల్లడి, జనరల్‌ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయనుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తిచేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Published : 06 Apr 2024 09:48 IST

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటివరకు రాతపరీక్షల తుది కీల వెల్లడి, జనరల్‌ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేయనుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తిచేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Tags :

మరిన్ని