COP28: పర్యావరణ పరిరక్షణలో యూఏఈపై విమర్శలు
కాప్-28 సదస్సు సమీపిస్తుండడంతో పర్యావరణ సమస్యలపై యూఏఈ దృష్టి పెట్టింది. హమాస్ -ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో అసలు సమస్యలు పక్కదారి పట్టిన వేళ.. ఈనెల 30 నుంచి దుబాయ్లో జరిగే కాప్ -28 సదస్సులో వాతావరణ సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తోంది. తమ వంతుగా 2050 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాలు స్థాయికి చేర్చేందుకు దుబాయ్ బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అయితే, చమురు ఉత్పత్తిదారుగా ఉంటూ పర్యావరణ పరిరక్షణపై యూఏఈ మాట్లాడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Published : 26 Nov 2023 17:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్