Ukraine: మదర్ల్యాండ్ స్మారక చిహ్నంపై కొత్త గుర్తులు.. రష్యా ఆనవాళ్లు తొలగించేందుకు ఉక్రెయిన్ యత్నం
భీకరయుద్ధంతో విరుచుకుపడుతున్న రష్యా ఆనవాళ్లను ఉక్రెయిన్ (Ukraine) తొలగిస్తోంది. స్వదేశీ భావనను ప్రజల్లో మరింత రగిలించేలా సొంత చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది. కీవ్లోని 335 అడుగుల ఎత్తైన మదర్ ల్యాండ్ స్మారక చిహ్నంపై గతంలో ఉన్న సోవియట్ సుత్తి , కొడవలిని తొలగించారు. వాటి స్థానంలో "ఉక్రెయిన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్"గా పిలిచే, "ట్రైజబ్"ను ఏర్పాటు చేస్తున్నారు.
Published : 07 Aug 2023 10:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..