Srikakulam: తెదేపాలో చేరాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్శింగిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కలకలం రేపుతోంది. ఏకంగా పోలీసులే డ్రైవర్‌పై దాడి చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పలాస ఆర్టీసీ డిపోలో దేవరాజు.. ఔట్ సోర్సింగ్ డ్రైవర్, కండెక్టర్ గాను విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉదయం డిపోకు వెళ్తుండగా కొందరు వచ్చి దేవరాజును చుట్టుముట్టారు. రక్తమొచ్చేలా కొట్టారు. 6 నెలల క్రితం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారానని.. అప్పటి నుంచి వైకాపా నేతలు బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 31 Mar 2024 13:09 IST

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్శింగిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కలకలం రేపుతోంది. ఏకంగా పోలీసులే డ్రైవర్‌పై దాడి చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పలాస ఆర్టీసీ డిపోలో దేవరాజు.. ఔట్ సోర్సింగ్ డ్రైవర్, కండెక్టర్ గాను విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉదయం డిపోకు వెళ్తుండగా కొందరు వచ్చి దేవరాజును చుట్టుముట్టారు. రక్తమొచ్చేలా కొట్టారు. 6 నెలల క్రితం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారానని.. అప్పటి నుంచి వైకాపా నేతలు బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని