Amaravati: అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో.. రాజధాని నమూనా గ్యాలరీ ఏర్పాటుచేశారు. శంకుస్థాపన సందర్భంగా ఈ నమూనా గ్యాలరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. బుధవారం ఉదయం ఈ గ్యాలరీ ధ్వంసమై ఉండటాన్ని రైతులు గుర్తించారు.

Published : 17 Apr 2024 15:09 IST

Amaravati: అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో.. రాజధాని నమూనా గ్యాలరీ ఏర్పాటుచేశారు. శంకుస్థాపన సందర్భంగా ఈ నమూనా గ్యాలరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. బుధవారం ఉదయం ఈ గ్యాలరీ ధ్వంసమై ఉండటాన్ని రైతులు గుర్తించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు