Amaravati: అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో.. రాజధాని నమూనా గ్యాలరీ ఏర్పాటుచేశారు. శంకుస్థాపన సందర్భంగా ఈ నమూనా గ్యాలరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. బుధవారం ఉదయం ఈ గ్యాలరీ ధ్వంసమై ఉండటాన్ని రైతులు గుర్తించారు.
Published : 17 Apr 2024 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు