Ukraine: ఉక్రెయిన్కు ఇక అమెరికా, జర్మనీ యుద్ధ ట్యాంకులు!
కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ చేస్తున్న విజ్ఞప్తులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఆ దేశానికి అత్యాధునిక యుద్ధ ట్యాంక్లను అమెరికా, జర్మనీ పంపనున్నాయి. వీటితో యుద్ధం తీవ్రరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను అమెరికా, కనీసం 14 లెపర్డ్2 ట్యాంక్లను జర్మనీ.. ఉక్రెయిన్కు పంపాలని భావిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచాన్ని పెను విపత్తులోకి నెట్టడమేనని రష్యా హెచ్చరించింది.
Published : 25 Jan 2023 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత