ప్రపంచ దేశాల్లో డప్పు ఖ్యాతి పెంచడమే ధ్యేయం: అందె భాస్కర్
డప్పు చప్పుడునే గుండె చప్పుడుగా చేసుకున్నాడు ఆ యువకుడు. అందుకోసం ప్రభుత్వ కొలువునే కాదనుకున్నాడు. కడదాకా డప్పు కళను బతికించడమే తన అంతిమ లక్ష్యంగా భావించాడు. అలా మారుమూల గ్రామం నుంచి డప్పు ప్రయాణం మొదలుపెట్టి ఈ ఏడాది దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ తరపున తొలిసారి డప్పు దరువును వినిపించాడు. అంతేకాక ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు.
Updated : 22 Mar 2024 16:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన