Crime News: పలువురి కళ్లుగప్పి రూ.10 లక్షల నెక్లెస్ ఎలా కొట్టేసిందో చూడండి..
ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళ పట్టపగలే భారీ దొంగతనానికి పాల్పడింది. గోరఖ్పుర్ జాతేపుర్ ప్రాంతంలోని బల్దేవ్ ప్లాజాలో ఓ ఆభరణాల దుకాణం నుంచి ఆ మహిళ బంగారు నెక్లెస్ను చాకచక్యంగా చోరీచేసింది. దాని విలువ రూ.10 లక్షలు ఉంటుందని షాపు యజమాని తెలిపారు. నవంబరు 17న ఈ ఘటన జరిగింది. ఇది సిబ్బంది పనే అని తొలుత భావించగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆకుపచ్చ చీర కట్టుకున్న ఓ మహిళ.. సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్లను చూస్తూ అందులో ఒకదాన్ని దొంగిలించింది. మిగిలినవి తనకు నచ్చలేదని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ చోరీపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated : 26 Nov 2022 14:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్