Uttarakhand: సొరంగం నుంచి బయటపడిన కార్మికులకు ఎయిమ్స్‌లో చికిత్స

ఉత్తరాఖండ్‌లోని సొరంగం నుంచి బయటపడిన కార్మికులు ఆస్పత్రిలో చేరారు. సొరంగం నుంచి మంగళవారం బయటపడిన వారిని ఎయిమ్స్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్య పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు ప్రకటించిన తర్వాత కార్మికులను వారి స్వస్థలాలకు పంపనున్నారు. 

Published : 29 Nov 2023 19:11 IST

ఉత్తరాఖండ్‌లోని సొరంగం నుంచి బయటపడిన కార్మికులు ఆస్పత్రిలో చేరారు. సొరంగం నుంచి మంగళవారం బయటపడిన వారిని ఎయిమ్స్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్య పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు ప్రకటించిన తర్వాత కార్మికులను వారి స్వస్థలాలకు పంపనున్నారు. 

Tags :

మరిన్ని