Lok Sabha Polls: లోక్సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా రాణి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి స్థానం నుంచి ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. రైతులు, మహిళల సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న విద్య.. ఈ ఎన్నికల్లో విజయంపై గట్టి నమ్మకంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.
Published : 13 Apr 2024 09:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..